జయలలితతో బాబు సంప్రదింపులు

సిపిఐ, సిపిఎం నాయకులు కూడా జయలలితను తరుచుగా సంప్రదిస్తున్నారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్, సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ఆమెతో ఫోనులో మాట్లాడారు. ఏ కూటమితో ఉంటాననే విషయం స్ఫష్టం చేయకపోవడంతో ఆమెను సంప్రదించే నాయకుల సంఖ్య పెరిగింది. బిజెపి నాయకులు జయలలిత మద్దతు పొందడానికి తీవ్రంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. జయలలితతో సంధి చేసుకునే ప్రయత్నాలను బిజెపి అగ్రనేతలు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అప్పగించారు.
More From
-
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications