కూలిన మిగ్: ఏడుగురికి గాయాలు

జోథ్ పూర్: జోథ్ పూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం మిగ్-27 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి కూలిపోయింది. దీంతో కింద ఉన్న ఏడుగురు గాయపడ్డారు. పైలట్ సురక్షితంగా బయట పడ్డాడు. ఈ ప్రమాదం శుక్రవారం ఉదయం కొంకణి గ్రామంలో ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో కింద ఉన్న ఏడుగురు గాయపడ్డారని, వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని జోథ్ పూర్ ఎస్పీ (రూరల్) శరద్ కవిరాజ్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+