Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

హైదరాబాద్‌: రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మెదక్‌ జిల్లా రిమ్మనగూడ వద్ద ఓ వంతెనపై కారును లారీ ఢీకొనటంతో ముగ్గురు మృతి చెందారు. కరీంనగర్‌ జిల్లా లింగన్నపేట నుంచి ఓ కుటుంబం కారులో వస్తుండగా వంతెనపై వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో కారులోని భార్యాభర్తలు, ఓ చిన్నారి మృతి చెందారు. మరో ప్రమాదం గుంటూరు జిల్లాలో జరిగింది. దుర్గి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రెంటచింతల ఏఎస్‌ ఐ సుధాకర్‌ మృతి చెందారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+