నకిలీ నక్సల్స్ ముఠా పట్టివేత
సంగారెడ్డి: నక్సల్స్ పేరుతో చందాలు వసూలు చేస్తున్న ఓ ముఠాను మెదక్ పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ జిల్లా కోనాయపల్లిలో ఓ వ్యక్తి నుంచి వారు 6 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారినుంచి తుపాకి, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముఠాకు చెందిన 5గురిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications