రాష్ట్రపతితో సోనియా, మన్మోహన్ భేటీ

ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతిని కలవాలని బుధవారం ఉదయం జరిగిన ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యుపిఎ సమావేశంలో కూటమి చైర్ పర్సన్ గా సోనియా గాంధీ ఎన్నికైన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు పొత్తులు పెట్టుకున్న పార్టీలతో, ఇతర పార్టీలు కొన్ని యుపిఎకు మద్దతు ప్రకటించాయి. దీంతో యుపిఎ బలం లోకసభలో 316 సభ్యులకు చేరింది.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications