చంపటానికే తీసుకొచ్చారు: కూరరాజన్న
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు పటేల్ సుధాకర్రెడ్డిని మహారాష్టల్రోని నాసిక్ మూడు రోజుల క్రితం పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చి చంపారని జనశక్తి అగ్రనేత కూర రాజన్న అన్నారు. వరంగల్ జిల్లా లవ్వాట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని విమర్శించారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యకేసులను నమోదు చేసి వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ ఎన్కౌంటర్ను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం వెంటనే బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. సుధాకర్ను ఎక్కడో పట్టుకొచ్చి ఇక్కడ చంపారని, ఇది పచ్చి బూటకమని ఆయన భార్య వనజ అన్నారు. తాను కూడా దళంలో పనిచేశానని ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తే ఇది బూటకపు ఎన్కౌంటరనే తెలుస్తోందని ఆమె చెప్పారు.
More From
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications