ఎన్ కౌంటర్ పై విచారణకు డిమాండ్
వరంగల్: మావోయిస్టు నాయకులు పటేల్ సుధాకర్ రెడ్డి, వెంకటయ్యల ఎన్ కౌంటర్ పై సిబిఐ విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం (ఎపిసిఎల్సీ) డిమాండ్ చేసింది. ఎన్ కౌంటర్ జరిగిన వరంగల్ జిల్లాలోని తాడ్వాయి అడవుల్లోని ప్రదేశాన్ని ఎపిసిఎల్సీ ప్రతినిధులు సోమవారం సందర్శించారు. అక్కడ ఎదురు కాల్పులు జరిపిన దాఖలాలు కనిపించడం లేదని ఎపిసిఎల్సీ ప్రధాన కార్యదర్శి క్రాంతిచైతన్య అన్నారు. నక్సల్స్ నాయకులను పట్టుకొచ్చి ఇక్కడ కాల్చి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
పటేల్ సుధాకర్ రెడ్డి, వెంకటయ్యల మృతదేహాలకు కోర్టు ఆదేశాల మేరకు రీపోస్టు మార్టం నిర్వహించారు. పటేల్ సుధాకర్ రెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో రేపు జరుగుతాయి. ఎన్ కౌంటర్ పూర్తిగా బూటకమని విప్లవ రచయితల సంఘం (విరసం) నాయకుడు వరవర రావు విమర్శించారు. పటేల్ సుధాకర్ రెడ్డి మృతదేహాన్ని చూడడానికి ఆస్పత్రికి వచ్చిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications