పటేల్ రీ పోస్టుమార్టంలో ప్రతిష్టంభన
వరంగల్: వరంగల్ జిల్లా తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మవోయిస్టు అగ్ర నేతలు పటేల్ సుధాకరరెడ్డి, వెంకటయ్యల రీపోస్టుమార్టంలో ప్రతిష్టంభన ఏర్పడింది. వారికి ఎంజీఎం ఆసుపత్రిలో ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. ఇది బూటకపు ఎన్కౌంటర్ కనుక రీపోస్టుమార్టం చేయాలని హైకోర్టులో కేసు దాఖలు కావటంతో రీపోస్టుమార్టంకు హైకోర్టు ఆదేశించింది. అయితే ఆదేశాలు తమకు అందలేదని పోలీసులు అంటున్నారు.
అయితే ఎట్టకేలకు రీ పోస్టు మార్టం కు సంబంధించిన కోర్టు ఆదేశాలు వరంగల్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ సజ్జనార్ కు అందాయి. దీంతో రీ పోస్టుమార్టం జరిగే అవకాశం ఉంది. వెంకటయ్య అంత్యక్రియలకు హాజరయ్యేందుకు విప్లవ రచయితల సంఘం (విరసం)నేత వరవరరావు, ఇతర ప్రజా సంఘాల నేతలు ఇక్కడికి వచ్చారు.
More From
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications