కేంద్ర క్యాబినెట్ విస్తరణ వాయిదా
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. నిజానికి మంగళవారంనాడు మన్మోహన్ సింగ్ మంత్రి విస్తరణ జరగాల్సి ఉంది. డిఎంకెతో చర్చలు కొలిక్కి వచ్చాయని భావిస్తున్న తరుణంలో తృణమూల్ కాంగ్రెసు మెలిక పెట్టింది. తృణమూల్ కాంగ్రెసు మరో సహాయ మంత్రి పదవిని డిమాండ్ చేస్తోంది. దీంతో మంత్రి వర్గ విస్తరణలో జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మంత్రి వర్గ విస్తరణపై మంగళవారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ల మధ్య మంగళవారం చర్చలు జరిగాయి. తొలి విడత మన్మోహన్ సింగ్ 19 మంది మంత్రులను మాత్రమే తీసుకున్నారు. ఆరుగురు మంత్రులకు మాత్రమే శాఖలు కేటాయించారు. మంత్రి పదవులపై డిఎంకె డిమాండ్లపై కాంగ్రెసు చర్చలు కొలిక్కి రాకపోవడంతో మన్మోహన్ సింగ్ ఈ నెల 22వ తేదీన పూర్తి స్థాయి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications