కేంద్ర క్యాబినెట్ విస్తరణ వాయిదా
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. నిజానికి మంగళవారంనాడు మన్మోహన్ సింగ్ మంత్రి విస్తరణ జరగాల్సి ఉంది. డిఎంకెతో చర్చలు కొలిక్కి వచ్చాయని భావిస్తున్న తరుణంలో తృణమూల్ కాంగ్రెసు మెలిక పెట్టింది. తృణమూల్ కాంగ్రెసు మరో సహాయ మంత్రి పదవిని డిమాండ్ చేస్తోంది. దీంతో మంత్రి వర్గ విస్తరణలో జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మంత్రి వర్గ విస్తరణపై మంగళవారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ల మధ్య మంగళవారం చర్చలు జరిగాయి. తొలి విడత మన్మోహన్ సింగ్ 19 మంది మంత్రులను మాత్రమే తీసుకున్నారు. ఆరుగురు మంత్రులకు మాత్రమే శాఖలు కేటాయించారు. మంత్రి పదవులపై డిఎంకె డిమాండ్లపై కాంగ్రెసు చర్చలు కొలిక్కి రాకపోవడంతో మన్మోహన్ సింగ్ ఈ నెల 22వ తేదీన పూర్తి స్థాయి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications