26/11 హీరోకు పట్టిన గతి
ముంబయి: ఉగ్రవాదుల దాడి సందర్భంగా సాహసం ప్రదర్శించిన బాబ్లూ కుమార్ దీపక్ కు తగిన గౌరవం దక్కలేదు. దాడి జరిగిన రోజు ఆయన ఛత్రపతి శివాజీ టెర్మినస్ మైన్ లైన్ సెక్షన్ వద్ద అనౌన్సర్ గా పని చేస్తున్నారు. ఆ రాత్రి ప్రయాణికులను రక్షించడానికి ఆయన చేసిన కృషికి గుర్తింపే లభించలేదు. తన ప్రాణాలను ఫణంగా పెట్టి వేలాది ప్రయాణికులను కాపాడారు. మరో అనౌన్సర్ విష్ణు జెండేను అప్రమత్తం చేశారు. దాడుల విషయాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులకు, రైల్వే పోలీసు బలగాలకు తెలియజేశారు.
తాను రాత్రి విధుల్లో ఉన్నానని, 13, 14 ఫ్లాట్ ఫారాలపై బాంబులు విసురుతుండడాన్ని గమనించానని, భారీ పేలుడు సంభవించిందని, శవాలు కూడా కనిపించాయని, వెంటనే లోకల్ లైన్ లో అనౌన్సర్ గా ఉన్న విష్ణును అప్రమత్తం చేశానని ఆయన వివరించారు. దాంతో ఎంతో మంది ప్రాణాలతో బయట పడ్డారని ఆయన చెప్పారు.
విష్ణు జిండేకు పది లక్షల రూపాయలు బహుమతిగా లభించిందని, అయితే తనను గుర్తించనే లేదని, ఐదు నెలల తర్వాత ఈ ఏడాది మే 7వ తేదీన తన ధైర్యాన్ని గుర్తించి ఇండియన్ రైల్వేస్ వారు ఒక సర్టిఫికెట్, 500 రూపాయల బహుమతి ఇచ్చారని ఆయన చెప్పారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications