82కు చేరిన తుఫాను మృతులు
కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్ ను తాకిన ఐలా తుఫాను వల్ల మరణించినవారి సంఖ్య 82కు చేరుకుంది. 24 పరగణాస్ జిల్లా తుఫాన్ తాకిడికి అతలాకుతలం అయింది. చెట్లు విరిగి పడ్డాయి. పవర్ కేబుల్స్ తెగిపడ్డాయి. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. తుఫాను తాకిడికి 4 లక్షల మంది విలవిలలాడి పోయారు. డార్జిలింగ్ లో 22 మంది మరణించగా, నార్త్ 24 పరగణా జిల్లాలో 16 మంది మృతి చెందారు.
సౌత్ 24 పరగణాలో 15 మంది, కోల్ కత్తాలో 9 మంది మరణించారు. హౌరాలో ఏడుగురు, హూగ్లీలో ఐదుగురు, ముర్సిదాబాద్ లో ముగ్గురు, బిర్భూమిలో ఇద్దరు, మాల్దా, ఈస్ట్ మిడ్నాపూర్, బకురా ల్లో ఒక్కరేసి మరణించారు. ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మంగళవారం తుఫాను తాకిడి ప్రాంతాలను సందర్శించారు.
More From
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications