బంద్కు నక్సల్స్ పిలుపు
విశాఖ : మావోయిస్టు నేత పటేల్ సుధాకర్ రెడ్డి ఎన్కౌంటర్కు నిరసనగా రేపు మన్యం బంద్కు నక్సల్స్ పిలుపునిచ్చారు. మన్యం పరిధిలోని అన్ని ప్రాంతాలు బంద్ను పాటించి విజయవంతం చేయాలని మావోయిస్టులు కోరారు.వారం క్రిందట మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పటేల్ సుధాకరరెడ్డి పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు.
వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం లవ్వాల అడవుల్లో ఈ ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో సుధాకర్రెడ్డి, అతనితో పాటు జిలాల కమిటీ సభ్యుడు డీసీఎం వెంకటయ్య కూడా మృతి చెందాడు. సుధాకర్రెడ్డి 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అలిపిరి వద్ద జరిపిన మావోయిస్టు దాడిలో ప్రధాన నిందితుడు.
దివంగత మాజీ హోంమంత్రి మాధవరెడ్డితో పాటు ఐపీఎస్ అధికారి ఉమేష్చంద్ర హత్య కేసుల్లో కూడా ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. సుధాకర్రెడ్డి మహబూబ్నగర్ జిల్లా గద్వాల ప్రాంతం మల్దకల్ మండలం కడ్తిరావుల చెరుకు చెందినవాడు. సుధాకర్పై రూ.12 లక్షల రివార్డు కూడా ఉంది. ప్రస్తుతం మహారాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications