మెళకువలు తెలియకే..చిరంజీవి
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో ఆయన భేటీ అయ్యారు. పార్టీని బలోపేతం చేసుకుని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఈ సందర్భంగా చిరంజీవి పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి ఉన్న బలాన్ని, తన ఇమేజ్ను ఓట్ల రూపంలోకి మలచుకోవడంలో విఫలమయ్యామని అంతకు ముందు చిరంజీవి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
chiranjeevi చిరంజీవి hyderabad prajarajyam హైదరాబాద్ tdp chandrababu టీడీపీ ప్రజారాజ్యం congress కాంగ్రెస్ rangareddy రంగారెడ్డి జిల్లా
Story first published: Tuesday, June 2, 2009, 11:03 [IST]