జేసీకే ఇవ్వండంటూ వైయస్

దాంతో నిరాశకు గురైన జేసీ ప్రొటెం స్పీకరుగా వ్యవహరిస్తారో లేదో పార్టీ వర్గాల్లో చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి రోశయ్య ఆయనకు ఫోనుచేశారు. ప్రొటెం స్పీకరుగా ఉండాలని కోరారు. తానెందుకని జేసీ ప్రశ్నించగా..దివాకరరెడ్డే ప్రొటెం స్పీకర్ ఉండాలని వైఎస్ చెప్పారని మంత్రి తెలిపారు. జేసీ అంగీకరించారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆయన ప్రొటెం స్పీకరుగా ప్రమాణం చేస్తారు. అనంతరం 10.30కి 13వ శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు.
సాధారణంగా ఎక్కువసార్లు ఎన్నికైన వారిని ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకునే విధానాన్ని అమలు చేస్తూంటారు. ఆ రకంగా చూస్తే ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్యే పి.అశోక్ గజపతి రాజు ఈ పదవికి అర్హుడు. కానీ, అధికార పార్టీ మాత్రం ఆరుసార్లు శాసనసభకు ఎన్నికైన కె.జానారెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, జేసీ దివాకరరెడ్డిల పేర్లు పరిశీలించింది ఈ నిర్ణయం చేసింది.
-
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్ను చిత్తు చేసిన సన్రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!!












Click it and Unblock the Notifications