276 మంది ఎమ్మెల్యేల ప్రమాణం
హైదరాబాద్: బుధవారం ఉదయం ప్రారంభమైన 13వ శాసనసభా సమావేశాల మొదటి రోజున.. 276 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ జేసీ దివాకర్ రెడ్డి వీరిచేత ప్రమాణ చేయించారు. ముఖ్యమంత్రి వైయస్, విపక్షనేత చంద్రబాబు, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, లోక్సత్తా నుంచి జేపీ తదితరులు ప్రమాణం చేసిన ముఖ్యుల్లో ఉన్నారు. ఇంకా 17 మంది సభ్యులు ప్రమాణం చేయాల్సి ఉండగా..రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత జేసీ సమక్షంలో ప్రమాణం చేయడానికి నిరాకరించి అసెంబ్లీ నుంచి వెనుదిరిగారు. నిన్న మృతి చెందిన టెక్కలి ఎమ్మెల్యే రేవతీపతి అంత్యక్రియల్లో ప్రభుత్వం తరఫున హాజరైన మంత్రులు ధర్మాన ప్రసాదరావు, శత్రుచర్ల విజయరామారావులు రేపు ప్రమాణం చేసే అవకాశం ఉంది.
More From
-
హైదరాబాద్ లో అద్దిరిపోయే అడ్వెంచర్ పార్క్.. సాహసం చేయడంలో తగ్గేదేలే..! -
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం-పూర్తి వివరాలివే..! -
కడప జిల్లాకు చంద్రబాబు -
వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. ఆంధ్రప్రదేశ్ లక్ష్యమన్న మంత్రి! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..!












Click it and Unblock the Notifications