కుప్వారాలో ఆఫీసర్, సైనికుడు మృతి
శ్రీనగర్: ఉత్తర కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక ఆర్మీ ఆఫీసర్, సైనికుడు మరణించారు. వారితో పాటు ముగ్గురు వేర్పాటువాద గెరిల్లాలు హతమయ్యారు. హత్ ముల్లా సమీపంలోని గులాబ్ బౌల్ ను తమకు అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు శనివారం చుట్టుముట్టాయి. ఈ సమయంలో గెరిల్లాలకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
గాలింపు జరుపుతుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, దీంతో ఆర్మీ మేనేజర్, సైనికుడు మరణించారని లెఫ్టినెంట్ కల్నల్ జెఎస్ బ్రార్ సోమవారం చెప్పారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు ఆయన తెలిపారు. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.
More From
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications