విషమిచ్చి సంపర్క్ రైల్లో దోపిడీ
వరంగల్: తోటి ప్రయాణీకులకు మత్తుమందు ఇచ్చి ఆభరణాలు, సొమ్ము చోరీ చేసిన ఘటన వరంగల్ జిల్లాలో సోమవారం జరిగింది. వరంగల్ జిల్లాలోని ఖాజీపేట జంక్షన్ లో ఢిల్లీ నుంచి వస్తున్న సంపర్క్ ఎక్స్ప్రెస్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు తోటి ప్రయాణీకులతో ఎంతో బాగా మాట్లాడుతూ నమ్మించి తినే పదార్థాలు ఇచ్చారు. అవి తీసుకున్న వారు అయిదుగురు స్పృహ కోల్పోయారు.
స్పృహ కోల్పోయిన ప్రయాణికుల నుంచి ఆభరణాలు, సొమ్ము తీసుకుని ఆగంతకులు పరారయ్యారు. తోటి ప్రయాణీకులు గమనించి రైల్వే అధికారులకు తెలియజేయటంతో స్పృహ కోల్పోయిన ఐదుగురిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఐస్ క్రీంలో విషం కలిపి దుండగులు ఐదుగురు తోటి ప్రయాణికులకు ఇచ్చారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications