టిడిపిలోనే ఉంటా: ప్రసన్న
హైదరాబాద్: తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఆ పార్టీ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ వ్యవహారాలపై విమర్శలు గుప్పిస్తూ ఆయన మంగళవారం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు. దాంతో ఆయన కాంగ్రెసు పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ఊహాగానాలు చెలరేగాయి. తాను కాంగ్రెసు పార్టీలో చేరబోనని ఆయన బుధవారం ఉదయం ఒక టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పారు.
తాను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసిన మాట వాస్తవమేనని, అయితే నియోజక వర్గం అభివృద్ధి పనుల గురించి మాత్రమే తాను ముఖ్యమంత్రిని కలిశానని ఆయన వివరణ ఇచ్చారు. పార్టీలో కొంత మంది నాయకుల తీరు బాగా లేదని, అందుకే తాను ఆ బహిరంగ లేఖ రాశానని ఆయన చెప్పారు. అప్పుడప్పుడు ఇటువంటి బహిరంగ లేఖలు రాయడం ప్రసన్న కుమార్ రెడ్డికి సహజమేనని గత ఉదంతాలను కొంత మంది తెలుపుతున్నారు.
-
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ .. టీడీపీ ఎంపీ పుట్టా మధుకు డ్రగ్స్ పాజిటివ్! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!'












Click it and Unblock the Notifications