గాంధీలో గర్భిణి మృతి: డాక్టర్లపై దాడి
హైదరాబాద్: సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో గర్భిణి మృతి బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గాంధీ ఆస్పత్రిలో మరణించి మహిళ బంధువులు వైద్యులపై దాడి చేశారు. లేబర్ రూంపై కూడా దాడి చేసి భయానక వాతావరణం సృష్టించారు. దీంతో గర్భిణీ స్త్రీలు భయంతో బయటకు పరుగులు తీశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మహిళ మరణించిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆగ్రహం చెంది ఈ దాడికి పాల్పడ్డారు.
తమపై జరిగిన దాడిని జూనియర్ డాక్టర్లు తీవ్రంగా పరిగణించారు. తమపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విధులను బహిష్కరించారు. తమకు న్యాయం చేయకపోతే అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు.
More From
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications