రాష్ట్రవ్యాప్త సమ్మె: జూ.డాక్టర్లు
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి జూనియర్ వైద్యులు గురువారంనాడు కూడా తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. తమపై ఆసుపత్రికి వచ్చినవారు దాడి చేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తూ బుధవారం ఉదయం నుంచి గాంధీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. దాడి చేసినవారిని 24 గంటల్లో అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్ డాక్టర్లంతా సమ్మె చేస్తారని జూనియర్ డాక్టర్ల సంఘం నేతలు హెచ్చరించారు.
గాంధీ ఆస్పత్రిలో ఒక గర్భిణీ స్త్రీ మరణించడంపై ఆగ్రహం చెందిన ఆమె బంధువులు వైద్యులపై దాడి చేశారు. లేబర్ రూంలో విధ్వంసం సృష్టించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని వైద్య శాఖ మంత్రి దానం నాగేందర్ హామీ ఇచ్చినా జూనియర్ డాక్టర్ వినడం లేదు.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications