భారత్ కు అనుమానాలు వద్దు: పాక్

సయీద్ విడుదలపై వ్యాఖ్యానిస్తూ పాకిస్తాన్ లో కోర్టులు, న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తాయని చెప్పారు. ఈ ప్రాంతంలో శాంతి కోసం భారత్ చర్చలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు.చర్చల వల్ల ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. సయీద్ విడుదల వల్ల ముంబై దాడుల నిందితులపై చర్య తీసుకునే విషయంలో పాకిస్తాన్ కు నిబద్ధత లేదని భారత్ అభిప్రాయపడుతోందని భారత హై కమిషనర్ శరత్ సబర్వాల్ అన్నారు.
More From
-
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications