రాజీపడను, రాజీ కోరను: నాయక్
హైదరాబాద్: తాను ఎవరినీ క్షమాపణ కోరలేదని, క్షమాపణ కోరే అవసరం కూడా లేదని మాజీ మంత్రి, టీఅర్ ఎస్ తిరుగుబాటు నాయకుడు రవీంద్రనాయక్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కెసిఅర్ పై తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానన్నారు. అలాగే తాను కేసును ఉపసంహరించుకున్నట్లు వచ్చిన వార్తల్లోనూ వాస్తవం లేదన్నారు.
తెలంగాణ వాదం బలహీనపడలేదని, పోరాటం చేసేవారే బలహీనపడ్డారని రవీంద్రనాయక్ అన్నారు. నాయిని నర్సింహారెడ్డి అద్దెమైకులా మాట్లాడుతున్నారని, తాను రాజకీయాల్లోకి వచ్చిన పదిహేను సంవత్సరాల తర్వాతా నాయిని రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ ఉద్యమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే పార్టీలని అసమ్మతివాదులపై వేటును ఎత్తివేయాలని రవీంద్రనాయక్ డిమాడ్ చేశారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications