సర్కారు ఉద్యోగులందరికీ ఆరోగ్యశ్రీ
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు లేదా హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆరోగ్యశ్రీ, మెడికల్ ఇన్సూరెన్స్ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య, ఆరోగ్య పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు.
అనంతరం మంత్రి పితాని మాట్లాడుతూ కాగా మెడికల్ పీజీ సీట్లును 395కు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే మంగళగిరిలో వంద ఎకరాల్లో సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications