ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం
ముంబయి: ముంబయి శివారులోని బాంద్రా రైల్వై స్టేషన్ లో గురువారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. దాదాపు 200 శాంతీలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం గురువారం తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో జరిగిందని అధికార వర్గాలు చెప్పాయి.
దాదాపు ఏడు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. 20 ఫైర్ ఇంజిన్లు, 16 వాటర్ ట్యాంకర్లు మంటలను అర్పడంలో నిమగ్నమయ్యాయి. గాయపడినవారిలో ఇద్దరిని బాంద్రాలోని బాబా ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications