అస్ట్రేలియాలో టిడిపి నేతల హడావిడి
హైదరాబాద్: ఆస్ట్రేలియాలో దాడులకు గురైన భారతీయ విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు, శాసనసభ్యుడు రేవంత్రెడ్డిలు మెల్బోర్న్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగు విద్యార్థి శ్రవణ్ను పరామర్శించారు. చికిత్సకోసం తెలుగుదేశం సేకరించిన 2.762 డాలర్ల ఆర్థికసాయాన్ని అతనికి అందజేశారు. అనంతరం అక్కడ భారత రాయబార కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చారు.
ఆస్ట్రేలియాలో భారత కాన్సలేట్ పరిస్థితి ఘోరంగా ఉందని ఎవరైనా అక్కడ చనిపోతే స్థానిక భారతీయ లేక తెలుగుసంఘాలు విరాళం ఇస్తేనే మృతదేహాలు స్వదేశానికి వచ్చే పరిస్థితి ఉందని వారు తెలిపారు. వారు మెల్బోర్న్ పోలీసు కమిషనర్ను, ప్రతిపక్ష నేతలను కలుస్తారు.
More From
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications