ఒరిస్సాలో ఇద్దరు మవోయిస్టుల హతం
భువనేశ్వర్: ఒరిస్సాలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మల్కన్ గిరి జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఆదివారం సాయంత్రం ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు నక్సలైట్లు అడవుల్లోకి పారిపోయారని, ఈ సమయంలో పోలీసులు వెంబడించారని, ఈ సమయంలో ఎదురు కాల్పులు జరిగాయని, ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారని డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ సంజీబ్ కుమార్ పాండా సోమవారంనాడు చెప్పారు. 9ఎంఎం పిస్టళ్లను సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
More From
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications