10 లక్షల ఎకరాలకు నీరు: సీఎం
హైదరాబాద్: వచ్చే అయిదేళ్లలో 9,600 కోట్ల రూపాయలతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అన్నారు. మైనర్ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.
250 కోట్లతో పంచాయతీ చెరువుల అభివృద్ధి చేపట్టాలని, కృషి విజ్ఞానకేంద్రాల ద్వారా లక్షా 65 వేల మంది రైతులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇరిగేషన్ పథకాలకు నిధులకోసం ఇబ్బందిపడవద్దని, వాటికోసం ప్రపంచబ్యాంకు షరతులకు తలొగ్గవద్దని కోరారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications