ఏబీవీపీ బంద్: స్కూళ్లు మూత
హైదరాబాద్: పాఠశాలల్లో విపరీతంగా పెరుగుతున్న ఫీజులను నియంత్రించాలంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ నగరంలో బంద్ జరిగింది. ఉదయం స్కూళ్లు ప్రారంభం కాగానే ఏబీవీపీ కార్యకర్తలు అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ప్రిన్సిపాళ్లను కలిసి స్కూలు మూసివేయాలని కోరారు.
తమ డిమాండ్లను తెలిపారు. అందుకు అంగీకరించని చోట యాజమాన్యాలతో ఘర్షణలకు దిగారు. దీంతో చాలావరకు స్కూళ్లు మూతపడ్డాయి. కొన్ని యాజమాన్యాలు స్వచ్ఛందంగా పాఠశాలలను మూసివేశారు. కొన్ని చోట్ల పోలీసులు ఎబివిపి కార్యకర్తలను అరెస్టు చేశారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అక్కడ వారం రోజులు చికెన్, మటన్, ఫిష్ షాపులు బంద్.. విక్రయిస్తే చర్యలే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications