శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పడవ మునక: జాలర్లు క్షేమం

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా తీరప్రాంతంలో మునిగి 8 మంది గల్లంతయ్యారు. అయితే వారు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. వజ్రకొత్తూరు మండలం దేవునల్తాడ సముద్ర తీరంలో చేపలకోసం జాలర్లు పడవలో వెళ్లారు. పడవ మునిగిపోవటంతో అందులోని 8 మంది గల్లంతయ్యారు. దీంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వారు క్షేమంగా బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X