రాజకీయ వేదిక చేశారు: నాగం
హైదరాబాద్: జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వేదికగా మార్చారని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో రాజకీయ ప్రసంగం చేయడం సరి కాదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ప్రజలు తమను గెలిపించారని చెప్పడమే కాకుండా ప్రతిపక్షాలపై విమర్శలు చేశారని ఆయన చెప్పారు.
వైయస్ రాజశేఖర రెడ్డిని 36 శాతం మంది ప్రజలు మాత్రమే ఆమోదించారని, 64 శాతం మంది ప్రజలు తిరస్కరించారని ఆయన చెప్పారు. ఎరువులు, విత్తనాలు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. బోగస్ కార్డుల ఏరివేత పేరుతో అర్హులైనవారి కార్డులు తొలగిస్తే సహించబోమని ఆయన చెప్పారుట. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలపై తాను వ్యాఖ్యానించదలుచుకోలేదని ఆయన చెప్పారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు తప్పదు, ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications