తెలంగాణపై ఇప్పటికింతే: బాబు

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై దేశవ్యాప్త చర్చ లేవనెత్తాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈవీఎంలను ఎలా తప్పుడు మార్గాల్లో ఉపయోగించుకునేందుకు వీలుందో వివరిస్తూ ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఒక నోట్ను తయారు చేస్తున్నారు. ఈ అంశంపై ఢిల్లీ, వివిధ రాష్ట్రాల రాజధానులలో మీడియా ముందు చర్చ పెట్టాలని అనుకుంటున్నారు. అనంతరం రాజకీయ నాయకులు, మేధావులు, ప్రజల మధ్య చర్చకు తెరతీయాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications