ఎంపీ మందా జగన్నాథంపై కేసు
మహబూబ్ నగర్: దురుసుగా ప్రవర్తించి తనపై చేయిచేసుకున్న పార్లమెంటు సభ్యుడు మందాజగన్నాథంపై ఉప్పునుంతల గ్రామీణ వికాస బ్యాంకు మేనేజర్ రవీందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తాను నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని, సరిగ్గా పనిచేయకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప భౌతికంగా దాడి చేయడమేంటని ఆయన అన్నారు.
మరోవైపు మందా జగన్నాథంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్సీల రుణాల మంజూరు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మందా జగన్నాథం సోమవారం బ్యాంకు మేనేజర్పై మండిపడ్డారు. సరిగ్గా పనిచేయడంలేదంటూ ఆయనపై చేయిచేసుకున్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications