భారత్ లో తొలి స్వైన్ ఫ్లూ మృతి
తిరువనంతపురం: భారతదేశంలో తొలి స్వైన్ ఫ్లూ మృతి నమోదైంది. కేరళలోని కొల్లంలో 51 ఏళ్ల ఎన్నారై బుధవారం రాత్రి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించాడు. ఆ వ్యక్తిని స్టాన్లీ పెలిస్ గా గుర్తించినట్లు, జూన్ మొదటి వారంలో ఇంగ్లాండు నుంచి వచ్చాడని, హోలీ క్రాస్ ఆస్పత్రిలో చేరిన కొద్ద గంటలకే మరణించాడని రాష్ట్ర ఆరోగ్య సర్వీసుల డైరెక్టర్ కె.శైలజ చెప్పారు.
స్టాన్లీ రక్తం నమూనాలను జాతీయ అంటువ్యాధుల జాతీయ సంస్థకు పంపారు. జలుబు, ఇతర స్వైన్ ఫ్లూ లక్షణాలతో బాధ పడుతున్న ఆ వ్యక్తి నిర్లక్ష్యం చేయడం వల్లనే మరణించాడని అంటున్నారు. స్టాన్లీ ఇంగ్లాండు నుంచి ముంబై విమానాశ్రయానికి వచ్చాడని, ఆ తర్వాత దేశీ విమానంలో తిరువనంతపురం వచ్చాడని శైలజ చెప్పారు.
More From
-
ట్రంప్కు తలనొప్పి.. పుతిన్కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications