అబ్దుల్లా బుఖారీ కన్నుమూత
న్యూఢిల్లీ: చారిత్రాత్మక జామా మసీదు మాజీ షాహీ ఇమామ్ మౌలానా సయ్యద్ అబ్దుల్లా బుఖారీ బుధవారం కన్ను మూశారు. గత కొద్ది రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వయస్సు 87 ఏళ్లు.
ప్రముఖ మత గురువు బుఖారీ బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మరణించినట్లు ప్రస్తుత షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ కార్యదర్శివర్గం ఒక ప్రకటనలో తెలిపింది. అబ్దుల్లా బుఖారీ జామా మసీద్ 12వ షాహీ ఇమామ్ గా పని చేశారు. బుఖారీ రాజస్థాన్ లోని సాంభార్ లో జన్మించారు. ఆయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications