105కు చేరిన కల్తీ మద్యం మృతులు

కల్తీ మద్యం అమ్ముతున్న 800 మందిని అరెస్టు చేసింది. 1200 మద్యం దుకాణాలను మూసివేసింది. మరోవైపు మృతుల సంఖ్య పెరుగుతుండడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన చేపట్టి మున్పిపల్ బస్సులను ధ్వంసం చేశారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. కల్తీ మద్యం ఘటనపై ప్రజలు ఆందోళన సాగిస్తూనే ఉన్నారు. వీధుల్లోకి వచ్చి బస్సులపై దాడులకు దిగుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని అధికారులంటున్నారు.
More From
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications