వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తిరుమలలో మహా రద్దీ
భక్తుల ఇబ్బందుల గురించి వాకబు చేశారు. వేకువజామున రెండు గంటల వరకూ నీరు, అల్పాహారం అందించేలా చూశారు. ఈ రద్దీ తరగకపోవడంతో గదులు దొరకటంలేదు. సర్వదర్శనం కోసం దాదాపు పది గంటలకుపైగా నిరీక్షించాల్సి వస్తోంది. నడిచివచ్చే భక్తులకు ఉద్దేశించిన కంపార్టుమెంట్లు కూడా నిండిపోయి, క్యూలైన్ బయటిదాకా వ్యాపించడం ఇదే తొలిసారి.
Comments
Story first published: Monday, July 13, 2009, 12:13 [IST]