గెలిచితీరాలంతే..వైయస్ హెచ్చరిక

ఈ నెల 20వ తేదీ నాటికి ఎన్నికల ప్రకటన వెలువడుతుందని ఆగస్టు 18న పోలింగ్ ఉంటుందని భావిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 150 డివిజన్లున్నాయని, కాంగ్రెస్ సెంచరీ సాధించి తీరాలని గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్కు సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై అధికారపార్టీ ఇప్పటికే కసరత్తు చేసింది. మూడు రోజుల్లో మరోసారి విస్తృతంగా సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. మొత్తం 150 డివిజన్లలో మజ్లిస్ ప్రభావం గణనీయంగా ఉండే పాతబస్తీలోని 25 డివిజన్లపై పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని పార్టీ భావిస్తోంది.
More From
-
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications