విద్యార్థినిపై అత్యాచారం, హత్య?
నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలిలో ఎంబిఎ విద్యార్థిని భార్గవిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు కావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్గవి మేనమామ మహేంద్ర ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వారు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను మహేంద్ర కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు.
భార్గవి కావలిలో ఎంబిఎ చదువుతోంది. ఆమె శవం ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమెది ఆత్మహత్య అని భావించిన పోలీసులు శవాన్ని స్వస్థలం పాకాలకు తరలించారు. తాజాగా మహేంద్రపై ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేయడంతో శవానికి పోస్టు మార్టం నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది.
More From
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications