వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కసబ్ కేసు విచారణ రేపటికి వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

Ajmal Amir Kasab
ముంబై: ముంబై దాడుల కేసులో నిందితుడు అజ్మల్ కసబ్ విచారణను ప్రత్యేక కోర్టు రేపటికి వాయిదా వేసింది. ముంబై దాడులకు సంబంధించి మరిన్ని వివరాలను కసబ్ మంగళవారం కోర్టుకు వివరించినట్లు టీవీ వార్తలు తెలియజేస్తున్నాయి. ముంబై దాడులకు సంబంధించి తన నేరాన్ని కసబ్ సోమవారం అంగీకరించిన విషయం తెలిసిందే.

లష్కరే తోయిబా నాయకులతో కుమ్మక్కై దాడులు ఏ విధంగా చేసింది కసబ్ కోర్టుకు వివరించాడు. దాడుల సూత్రధారి లష్కరే కమాండర్ జకీర్ రెహ్మాన్ లక్వీ అని అతను చెప్పాడు. ఇస్మాయిల్, తాను కలిసి ఛత్రపతి శివాజీ టెర్మినల్ వద్ద, కామా ఆస్పత్రి వద్ద ఎలా దాడి చేసింది అతను వివరించాడు. తనకు ఒక ఇండియన్ హిందీ నేర్పించాడని కూడా అతను వెల్లడించాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X