న్యూఢిల్లీ: ఢిల్లీ పంజాబీబాగ్‌ మెట్రో రైల్‌ ఫ్లైఓవర్‌ వద్ద బుధవారం ఉదయం మళ్లీ అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గత రెండు వారాల్లో రెండు ప్రమాదాలు సంభవించాయి. కాగా ఇది మూడవది.&13;&13;