ఐఎఎస్ అధికారి సహా కుటుంబం మృతి

మృతుల తలలపై బుల్లెట్ గాయాలున్నాయి. పాండాతో పాటు ఆయన భార్య, తండ్రి, ఇద్దరు సోదరీలు మరణించారు. పాండా శవం వద్ద సర్వీస్ రివాల్వర్ పడి ఉంది. శవాలను బుర్లాలోని విఎస్ ఎస్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఓవర్సీస్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో డిప్యూటేషన్ పై పని చేస్తున్న పాండా రోజుల క్రితం తన స్వగ్రామానికి వచ్చారు. కొద్ది రోజుల క్రితం సిబిఐ అధికారులు పాండా ఢిల్లీ కార్యాలయంలో సోదాలు నిర్వహించినట్లు సమాచారం.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications