Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాశ్మీరులో 6గురు మిలిటెంట్ల కాల్చివేత

Army
పూంచ్: నియంత్రణ రేఖ వెంబడి మిలిటెంట్లు భారత్ లోకి ప్రవేశించే యత్నాన్ని భారత భద్రతా బలగాలు మంగళవారం, బుధవారం భగ్నం చేశాయి. పూంచ్ జిల్లాలో ఈ సంఘటనలు జరిగింది. భద్రతా బలగాల చేతిలో ఆరుగురు మిలిటెంట్లు హతమయ్యారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి కొంత మంది మిలిటెంట్లు భారత సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి యత్నించారు. మాండీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మిలిటెంట్ మరణించాడు.

కాగా, కాశ్మీరు లోయలో బుధవారం జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల్లో నలుగురు మిలిటెంట్లు హతమయ్యారు. సాయుధ మిలిటెంట్లు తాంగ్ధర్ లోకి ప్రవేశించారు. వారిని భారత సాయుధ బలగాలు ఎదుర్కున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మిలిటెంట్లు మరణించారు.కెరాన్ సెక్టార్ లో సాయుధ బలగాలు మరో ఇద్దరు మిలిటెంట్లను హతమార్చాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+