ఖాట్మండ్ ఆరుగురు ఎన్నారైల మృతి

బీహార్ కు చెందిన ఆ ఏడుగురు వ్యక్తులు ఖాట్మండులో ఉంటున్నారు. 15 ఏళ్ల బాలుడి వైద్య పరీక్షల నిమిత్తం వారు ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా మృత్యువు కాటేసింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దీపక్ గుప్తా బీర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో ఐదుగురిని గుర్తించారు.
మృతుల్లో ధర్మనాథ్ సిన్హా (50), కృష్ణాదేవి (40), మదన్ గుప్తా (29), సంజీవ్ గుప్తా (15), బీనా సింగ్ (40) ఉన్నారు. బీనా సింగ్ మోతిహరికి చెందినవాడు కాగా మిగతా వారు సీతామర్హికి చెందినవారు. గాయపడిన దీపక్ గుప్తా కూడా సీతామర్హికి చెందినవాడే. మృతుల్లో 18 ఏళ్ల యువకుడిని గుర్తించాల్సి ఉంది. కారులో డ్రైవర్ సహా ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.
More From
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications