మగధీర ప్రదర్శనకు బ్రేక్ : బొత్సా

థియేటర్లలో అన్ని వసతులు ఏర్పాటు చేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారా అనే విషయాలు పరిశీలించిన తర్వాత మగధీర సినిమా ప్రదర్శనకు అనుమతి ఇస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా కమిటీ పరిశీలన జరుపుతోందని, ఆ పరిశీలనను బట్టి చర్యలుంటాయని ఆనయ అన్నారు. ప్రేక్షకాదరణ ఉన్న సినిమాల ప్రదర్శన సమయంలో ప్రమాదాలు సంభవించినప్పుడు నిర్మాతలు, పంపిణీదారులు, సినిమాకు సంబంధించిన ఇతరులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. బాధిత కుటుంబాలను నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, థియేటర్లలో భద్రతా ఏర్పాట్లపై మంగళవారం హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది.
More From
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications