మగధీర ప్రదర్శనకు బ్రేక్ : బొత్సా

థియేటర్లలో అన్ని వసతులు ఏర్పాటు చేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారా అనే విషయాలు పరిశీలించిన తర్వాత మగధీర సినిమా ప్రదర్శనకు అనుమతి ఇస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా కమిటీ పరిశీలన జరుపుతోందని, ఆ పరిశీలనను బట్టి చర్యలుంటాయని ఆనయ అన్నారు. ప్రేక్షకాదరణ ఉన్న సినిమాల ప్రదర్శన సమయంలో ప్రమాదాలు సంభవించినప్పుడు నిర్మాతలు, పంపిణీదారులు, సినిమాకు సంబంధించిన ఇతరులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. బాధిత కుటుంబాలను నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, థియేటర్లలో భద్రతా ఏర్పాట్లపై మంగళవారం హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది.
More From
-
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు












Click it and Unblock the Notifications