మలేసియాలో భారత కుక్స్ ఔట్

దశలవారీగా భారత్ నుంచి వంటగాళ్లను రప్పించే పద్ధతికి స్వస్థి పలుకుతామని, తొలి దశలో శిక్షణ పొందినవారు సిద్ధంగా కాగానే ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. వంటలో శిక్షణ పొందడానికి స్థానికులు విశేషంగా ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. ప్రధాని నజీబ్ తున్ రజాక్ ఆలోచనకు తాము కార్యరూపం ఇస్తున్నట్లు చెప్పారు. హెయిర్ స్టయిలింగ్ లో కూడా స్థానికులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. భారత క్షురకులను స్వస్తి చెప్పేందుకు ఈ శిక్షణకు శ్రీకారం చుట్టింది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications