మరో బిజెపి నేత తిరుగుబాటు

లోకసభ ఎన్నికల ఓటమికి తనను బలి పశువును చేశారని ఆయన ఆరోపించారు. తనకు 35 మంది శాసనసభ్యుల్లో 27 మంది మద్దతు ఉన్నప్పటికీ తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై పునరాలోచన చేయాలని ఆయన బిజెపి నాయకత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఖండూరీ తిరుగుబాటు వ్యవహారంపై మాట్లాడడానికి బిజెపి అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ నిరాకరించారు. కాగా, ఖండూరీకి మద్దతుగా అరుణ్ శౌరీ నిలబడ్డారు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications