వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మరో బిజెపి నేత తిరుగుబాటు
లోకసభ ఎన్నికల ఓటమికి తనను బలి పశువును చేశారని ఆయన ఆరోపించారు. తనకు 35 మంది శాసనసభ్యుల్లో 27 మంది మద్దతు ఉన్నప్పటికీ తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై పునరాలోచన చేయాలని ఆయన బిజెపి నాయకత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఖండూరీ తిరుగుబాటు వ్యవహారంపై మాట్లాడడానికి బిజెపి అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ నిరాకరించారు. కాగా, ఖండూరీకి మద్దతుగా అరుణ్ శౌరీ నిలబడ్డారు.
Story first published: Wednesday, August 26, 2009, 17:11 [IST]