హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లాడ్జి హత్య కేసులో అరెస్టులు

By Staff
|
Google Oneindia TeluguNews

Secunderabad
హైదరాబాద్: సికింద్రాబాదులోని ఎఆర్ కె లాడ్జిలో నాలుగు రోజుల క్రితం జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. లాడ్జీలో నలుగురు కుటుంబ సభ్యులు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఐ మాక్స్ లోని సిసి కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. భూ వివాదాలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు.

హత్యలకు సూత్రధారి అయిన జాన్ అబ్రహంతో పాటు హత్యలకు సహకరించిన మాధవి, క్రాంతి, మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. 20 లక్షల రూపాయల నగదు కోసం వారిని హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బంధువులే ఆ హత్యకు పాల్పడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X