రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. మృతులను క్రాంతిరెడ్డి, స్వర్ణ రెడ్డిలుగా గుర్తించారు. గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Story first published: Thursday, August 27, 2009, 11:16 [IST]