హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Road Accident
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామం వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలతో పాటు లారీ డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు.

హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. మృతులను క్రాంతిరెడ్డి, స్వర్ణ రెడ్డిలుగా గుర్తించారు. గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X