ఎందుకు దాక్కున్నారు: సబిత

నర్సింగ్ విద్యార్థినులపై అత్యాచారం కేసులో తనను అన్యాయంగా ఇరికించారని టీవీ రామారావు అందుకు విమర్శించారు. తాను ఎవరినీ విమర్శించడం లేదని, తన బాధను చెప్పుకుంటున్నానని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీలో చేరనందుకే తనపై కక్ష కట్టి, కేసు పెట్టి అరెస్టు చేయించారని ఆయన ఆరోపించారు. తనకు తగిన న్యాయం చేయాలని ఆయన సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను కోరారు. ప్రజాసమస్యలు వినిపించేందుకు తనను ప్రజలు సభకు పంపితే తన సమస్య గురించే శాసనసభలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. రామారావు మాట్లాడుతుండగా కాంగ్రెసు సభ్యులు కొద్దిసేపు అడ్డుకున్నారు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే












Click it and Unblock the Notifications