ఎందుకు దాక్కున్నారు: సబిత

నర్సింగ్ విద్యార్థినులపై అత్యాచారం కేసులో తనను అన్యాయంగా ఇరికించారని టీవీ రామారావు అందుకు విమర్శించారు. తాను ఎవరినీ విమర్శించడం లేదని, తన బాధను చెప్పుకుంటున్నానని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీలో చేరనందుకే తనపై కక్ష కట్టి, కేసు పెట్టి అరెస్టు చేయించారని ఆయన ఆరోపించారు. తనకు తగిన న్యాయం చేయాలని ఆయన సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను కోరారు. ప్రజాసమస్యలు వినిపించేందుకు తనను ప్రజలు సభకు పంపితే తన సమస్య గురించే శాసనసభలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. రామారావు మాట్లాడుతుండగా కాంగ్రెసు సభ్యులు కొద్దిసేపు అడ్డుకున్నారు.
More From
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications