అసెంబ్లీలో 'క్షుద్రరాజకీయ' దుమారం

టీవీ రామారావుపై కేసు రాజకీయ కుట్ర అని ఆనయ అన్నారు. కలెక్టర్, ఎస్పీ నేరం జరగలేదని చెప్పినా రామారావుపై అన్యాయంగా కేసు పెట్టారని నర్సింహులు అన్నారు. దళితులకు కాంగ్రెసు ప్రభుత్వ హయంలో అన్యాయం జరుగుతోందని, సమాజంలో వారిని గౌరవంగా బతకనివ్వటం లేదని ఆయన విమర్శించారు. వాకపల్లి మహిళలు తమపై అత్యాచారం చేసిందని ఆరోపించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు.
టివీ రామారావు అరెస్టుపై చర్చ సందర్భంగా కాంగ్రెసు సభ్యుడు శైలజానాథ్ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్య చేశారు. చంద్రబాబు క్షుద్రరాజకీయాలు మానుకోవాలని ఆయన అన్నారు. బాబు రాజకీయాలకు రామారావు సమిధ అవుతున్నారని ఆయన అన్నారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. శైలజానాథ్ వాడిన పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని ప్రజారాజ్యం, తెలంగాణ రాష్ట్ర సమితి, వామపక్షాల సభ్యులు కోరారు. రికార్డులు పరిశీలించిన తర్వాత వాటిని తొలగించే విషయంపై నిర్ణయం తీసుకుంటానని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. శైలజానాథ్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతుండగానే సభ సోమవారానికి వాయిదా పడింది.
-
స్వర్ణవార్డు, స్వర్ణగ్రామాల ఉద్యోగుల్ని ఇకపై ఇలా.. సీఎం కీలక ఆదేశాలు..! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
AP Job Calendar: జాబ్ క్యాలెండర్ పై కీలక అప్డేట్- సర్కార్ డెడ్ లైన్..! రేపే ఖరారు..! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..!












Click it and Unblock the Notifications