అసెంబ్లీలో 'క్షుద్రరాజకీయ' దుమారం

టీవీ రామారావుపై కేసు రాజకీయ కుట్ర అని ఆనయ అన్నారు. కలెక్టర్, ఎస్పీ నేరం జరగలేదని చెప్పినా రామారావుపై అన్యాయంగా కేసు పెట్టారని నర్సింహులు అన్నారు. దళితులకు కాంగ్రెసు ప్రభుత్వ హయంలో అన్యాయం జరుగుతోందని, సమాజంలో వారిని గౌరవంగా బతకనివ్వటం లేదని ఆయన విమర్శించారు. వాకపల్లి మహిళలు తమపై అత్యాచారం చేసిందని ఆరోపించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు.
టివీ రామారావు అరెస్టుపై చర్చ సందర్భంగా కాంగ్రెసు సభ్యుడు శైలజానాథ్ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్య చేశారు. చంద్రబాబు క్షుద్రరాజకీయాలు మానుకోవాలని ఆయన అన్నారు. బాబు రాజకీయాలకు రామారావు సమిధ అవుతున్నారని ఆయన అన్నారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. శైలజానాథ్ వాడిన పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని ప్రజారాజ్యం, తెలంగాణ రాష్ట్ర సమితి, వామపక్షాల సభ్యులు కోరారు. రికార్డులు పరిశీలించిన తర్వాత వాటిని తొలగించే విషయంపై నిర్ణయం తీసుకుంటానని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. శైలజానాథ్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతుండగానే సభ సోమవారానికి వాయిదా పడింది.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
Polavaram:పోలవరంకు మహర్దశ - చంద్రబాబు ప్లాన్ అదుర్స్..!! -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
చంద్రబాబుకు జాతీయ పార్టీ నేత సవాల్: మణిపూర్ లా తయారవుతాయి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!!












Click it and Unblock the Notifications